వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో మరమ్మతుల నేపథ్యంలో తూర్పు గోపురం తలుపులను తాత్కాలికంగా మూసివేశారు. పురావస్తు శాఖ అనుమతితో మూడు గోపురాలకు మరమ్మతులు చేపడుతున్నారు.
తూర్పు గోపురం వద్ద సారవ పనులు జరుగుతుండటంతో భక్తుల భద్రత దృష్ట్యా ఈ మార్గాన్ని మూసివేశారు. భక్తులు దక్షిణ, ఉత్తర గోపురాల ద్వారా ఆలయంలోకి ప్రవేశించాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

