వార్తలకు తిరిగి వెళ్లండి

రావులపాలెం రైతుబజార్లో ఉల్లి, అల్లం ధరలు పెరిగినట్లు ఎస్టేట్ ఆఫీసర్ తేజ తెలిపారు. అల్లం కిలో రూ.92, ఉల్లి రూ.40గా పలుకుతున్నాయి.
వంకాయ రూ.30, టమాటా రూ.22, బంగాళాదుంప రూ.16, పచ్చిమిర్చి రూ.27, బెండ రూ.20, క్యారెట్ రూ.30, బీరకాయ రూ.32, చిక్కుడు రూ.80, క్యాప్సికం రూ.58గా ఉన్నాయి. కొత్తిమీర రూ.50, ఆకుకూర కట్టు రూ.8గా ఉందని తెలిపారు.
Comments
Loading comments...

