Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలులో టీడీపీ కార్యాలయ పనుల పరిశీలన

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 4:48 PM ప్రకాశం General
ఒంగోలులో టీడీపీ కార్యాలయ పనుల పరిశీలన - Udayam
ఒంగోలులో నూతనంగా నిర్మిస్తున్న తెలుగుదేశం పార్టీ కార్యాలయ నిర్మాణ పనులను మంగళవారం కనిగిరి ఎమ్మెల్యే, ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. పనులను నాణ్యతా ప్రమాణాలతో, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. కార్యాలయం అందుబాటులోకి వస్తే పార్టీ కార్యకలాపాలను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

Comments

G
Loading comments...