వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వన్ప్లస్ ఆగస్టు 7 నుంచి ఇండిపెండెన్స్ డే సేల్ నిర్వహించనుంది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లు, బడ్స్, ట్యాబ్లపై రూ.5 వేల వరకు డిస్కౌంట్లు అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.
వన్ప్లస్ 13ఎస్, 15ఆర్, నార్డ్ సిరీస్ ఫోన్లతో పాటు బడ్స్, ప్యాడ్ మోడళ్లపై ఆఫర్లు ప్రకటించింది. అమెజాన్, వన్ప్లస్ వెబ్సైట్, ఎక్స్పీరియన్స్ స్టోర్లలో ఈ సేల్ అందుబాటులో ఉంటుంది.
Comments
Loading comments...
