వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ వనరుల సమర్థ వినియోగం, రవాణా ఖర్చుల తగ్గింపు, ప్రజాధనాన్ని ఆదా చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేంద్ర ప్రభుత్వ అధికారులకు 'ఒకే అధికారి - ఒకే కారు' విధానాన్ని అమలు చేయనుంది.
ఒక అధికారి ఎన్ని శాఖల బాధ్యతలు నిర్వహించినా, ముందుగా కేటాయించిన ఒక్క అధికారిక వాహనాన్నే వినియోగించాల్సి ఉంటుంది.
Comments
Loading comments...
