Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు

Follow Udayam on Google
B RAJESH Aug 17, 2026 9:36 AM విజయనగరంGeneral
ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువకుడు - Udayam
గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన గంటేడ సింహాద్రి ప్రశాంత్ ఒకేసారి రెండు ప్రతిష్ఠాత్మక ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై జిల్లాకు గర్వకారణంగా నిలిచారు. ఎన్టీపీసీలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గ్రూప్-ఏ పోస్టుతో పాటు తాజాగా ఇస్రోలో సైంటిస్ట్-సి గ్రూప్-ఏ గెజిటెడ్ పోస్టుకు ఎంపికయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్, ఐఐటీ కాన్పూర్లో ఎంటెక్ పూర్తి చేసిన సింహాద్రి.. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

Comments

G
Loading comments...