Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే వేదికపై స్పీకర్, మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 29, 2026 6:38 PM వికారాబాద్General
ఒకే వేదికపై స్పీకర్, మాజీ ఎమ్మెల్యే - Udayam
వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ పత్రిక వార్షికోత్సవ కార్యక్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకే వేదికపై చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. రాజకీయాల్లో నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత విభేదాలు పక్కనపెట్టి కలిసిమెలిసి ఉండాలని పలువురు ఆకాంక్షించారు. కార్యక్రమానికి రాజకీయ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

Comments

G
Loading comments...