వార్తలకు తిరిగి వెళ్లండి
ఫ్యూచర్ సిటీలో అధికారుల బీభత్సం

యాచారం మండలం కుర్మద్ది, మేడిపల్లి గ్రామాల్లో కోర్టు స్టే ఉన్నప్పటికీ, అధికారులు జేసీబీలతో రైతుల పంటను ధ్వంసం చేశారు. లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసుకున్న మొక్కజొన్న పంటను నేలమట్టం చేస్తుండటంతో రైతులు కన్నీరుమున్నీరయ్యారు.
పోలీసుల పహారాలో జరుగుతున్న ఈ దౌర్జన్యంపై రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూములను ప్రభుత్వం దౌర్జన్యంగా లాక్కుంటోందని వారు ఆరోపిస్తున్నారు.
Comments
Loading comments...