వార్తలకు తిరిగి వెళ్లండి
పాడి రైతులకు పరిహారం పంపిణీ

హుస్నాబాద్ మండలం తోటపల్లిలో మృతి చెందిన పాడి పశువుల యజమానులకు కరీంనగర్ పాల సంఘం అధ్యక్షుడు పూలు ఆంజనేయులు బీమా పరిహారం అందజేశారు. పాడి రైతుల సంక్షేమానికి తమ డెయిరీ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, సహకార వారోత్సవాల్లో భాగంగా వంగరామయ్యపల్లి పాఠశాలలో విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.
Comments
Loading comments...