వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలోని బాలాసోర్ జిల్లా ఉదయపూర్-తలసరి ప్రాంతంలో ఐదు పిల్ల ఒరాంగుటాన్లను అటవీ అధికారులు రక్షించారు. భారత్కు స్థానిక జంతువులు కాని ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయన్న దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అక్రమంగా తరలించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భువనేశ్వర్లోని నందన్కానన్ జూలో వాటిని క్వారంటైన్లో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

