వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని డీ-అడిక్షన్ సెంటర్లో ఖాళీ పోస్టులు భర్తీ కాకపోవడంతో బాధితులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. సిబ్బంది, అవసరమైన మందుల కొరత కూడా ఉంది.
ఖాళీల భర్తీకి వారంలోగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అవసరమైన సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని సూపరింటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి తెలిపారు.
Comments
Loading comments...

