Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూ సావ్లీ గ్రామంలో అదనపు తరగతి గదుల ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సందీప్ Aug 13, 2026 3:43 PM నిర్మల్ తెలంగాణ
న్యూ సావ్లీ గ్రామంలో అదనపు తరగతి గదుల ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
కుభీర్ మండలం న్యూ సావ్లీ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రూ.12 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గురువారం ప్రారంభించారు. విద్యార్థులకు మెరుగైన విద్యా వసతులు కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. . పాఠశాలకు ప్రహరీ గోడ అవసరమని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, తక్షణమే ప్రహరీ గోడను మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారుm

Comments

G
Loading comments...