Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి

Follow Udayam on Google
dineshkumar Aug 27, 2026 6:44 PM చిత్తూరుGeneral
న్యాయవాదుల రక్షణ చట్టం అమలు చేయాలి - Udayam
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది జయకుమార్ మాట్లాడుతూ న్యాయవాదుల భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పలువురు న్యాయవాదులు పాల్గొని తమ డిమాండ్లను వివరించారు.

Comments

G
Loading comments...