వార్తలకు తిరిగి వెళ్లండి

2027–28 విద్యాసంవత్సరానికి వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశాల దరఖాస్తులకు శుక్రవారంతో గడువు ముగియనుందని ప్రిన్సిపాల్ బేతనస్వామి గురువారం తెలిపారు.
ఇప్పటికే ఒకసారి ఆగస్టు 7 వరకు గడువు పొడిగించిన నేపథ్యంలో ఇకపై మరోసారి పొడిగించే అవకాశం లేదన్నారు.అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

