వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటోందన్నారు.
ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, అక్టోబర్ నెల నుండి సుమారు 3 లక్షల నూతన పెన్షన్ల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా అనేక కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుందని, కూటమి ప్రభుత్వ సంకల్పమని మొల్లి పెంటిరాజు తెలిపారు.
Comments
Loading comments...

