Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో 25 కోట్లకు చేరిన పాఠశాల విద్యార్థుల సంఖ్య

అనురూప్ గౌడ్ Jul 20, 2026 5:40 PM అల్ ఇండియా about 15 hours ago
దేశంలో 25 కోట్లకు చేరిన పాఠశాల విద్యార్థుల సంఖ్య - Udayam Digital
UDISE+ 2025-26 నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్యార్థుల నమోదు సుమారు 25 కోట్లకు పెరిగింది. బాలికల భాగస్వామ్యం మెరుగవ్వడంతో పాటు మౌలిక వసతులు గణనీయంగా అభివృద్ధి చెందాయని విద్యాశాఖ తెలిపింది. దేశంలో ప్రస్తుతం 13,000 కంటే ఎక్కువ 'పీఎం శ్రీ' (PM SHRI) పాఠశాలలు అందుబాటులో ఉన్నాయని, ఇవి జాతీయ విద్యా విధానం 2020కి ఆదర్శంగా నిలుస్తున్నాయని కేంద్ర మంత్రి వివరించారు.

Comments

G
Loading comments...