Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్‌ 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు

Follow Udayam on Google
SHRUTHI Aug 30, 2026 1:58 PM విజయనగరంGeneral
సెప్టెంబర్‌ 1న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు - Udayam
నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం సెప్టెంబర్‌ 1న రాష్ట్రవ్యాప్తంగా 61.92 లక్షల మందికి పైగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఈ నెలకు గాను రూ.2,693.90 కోట్లను విడుదల చేసినట్లు వెల్లడించిన ఆయన, కొత్తగా మంజూరైన వితంతు పింఛన్లను కూడా అదే రోజు అందించనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...