వార్తలకు తిరిగి వెళ్లండి

మడకశిర 16వ వార్డులోని మారుతి నగర్, సీసీ బండ, నాగన్న కుంట కాలనీల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. టీడీపీ నాయకుడు కాపు రామాంజనేయులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్ నగదును అందజేశారు.
లబ్ధిదారులతో మాట్లాడిన కాపు రామాంజనేయులు ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్ అందుతున్నదా లేదా అని ఆరా తీశారు.
Comments
Loading comments...

