Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

NSUI పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ప్రశాంత్

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 11:10 AM పెద్దపల్లి General
NSUI పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా ప్రశాంత్ - Udayam
పెద్దపల్లి జిల్లా NSUI అధ్యక్షుడిగా మంథని ప్రాంతానికి చెందిన ఈగ ప్రశాంత్‌ను నియమించినట్లు రాష్ట్ర అధ్యక్షుడు యడవెల్లి వెంకటస్వామి బుధవారం తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రశాంత్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును ప్రశాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...