వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) రూ.30 వేల కోట్ల భారీ ఐపీఓకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ అధికారికంగా ఆమోదం తెలిపింది.
సుమారు రూ.5 లక్షల కోట్ల మార్కెట్ విలువతో పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ రూపంలో రానున్న ఈ పబ్లిక్ ఇష్యూ సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

