వార్తలకు తిరిగి వెళ్లండి

నర్వ మండలంలోని 27 ప్రభుత్వ పాఠశాలల్లో 4,631 మంది విద్యార్థులు చదువుతున్నారని ఎంఈఓ రాంరెడ్డి తెలిపారు. 165 మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా 11 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.
మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం, డిజిటల్ విద్య అందిస్తున్నామని తెలిపారు. బడిబాటలో తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ బడులకు దీటుగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు.
Comments
Loading comments...

