Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసరావుపేటలో వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్ల పంపిణీ

Follow Udayam on Google
T. SRINU BABU Aug 15, 2026 5:29 PM పల్నాడుGeneral
నరసరావుపేటలో వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్ల పంపిణీ - Udayam
నరసరావుపేటలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా వికలాంగులకు మూడు చక్రాల సైకిళ్లను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ శాఖలకు సంబంధించిన స్టాల్స్‌ను పరిశీలించారు.

Comments

G
Loading comments...