వార్తలకు తిరిగి వెళ్లండి

కాసు కన్వెన్షన్ హాల్లో మంగళవారం “ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికవేత్త” అంశంపై నిర్వహిస్తున్న MSME వర్క్షాప్ను జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, అవకాశాలపై అవగాహన కల్పిస్తున్నారు.
Comments
Loading comments...

