వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యతపై మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపాల్ డా. పి. లత హాజరై మాట్లాడారు. విద్యార్థి దశ నుంచే ఆర్థిక అంశాలపై స్పష్టమైన అవగాహన పెంపొందించుకోవాలని, పొదుపు సూత్రాలు పాటించడం భవిష్యత్తుకు ఎంతగానో దోహదపడుతుందని సూచించారు.
నేటి ఆధునిక కాలంలో సైబర్ నేరాలు, డిజిటల్ లావాదేవీల పట్ల మెలకువలు కలిగి ఉండడం ఎంతో అవసరమన్నారు.
Comments
Loading comments...

