వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ జి మండలంలో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఆవిష్కరించారు.
అలాగే ఎంఆర్ఓ కార్యాలయంలో ఎంఆర్ఓ శ్రీకాంత్, ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ పుష్పాలత, పోలీస్ స్టేషన్లో ఎస్సై గణేష్ తమ కార్యాలయాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ వేడుకల్లో అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

