Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం నియోజకవర్గo న్యూస్

Follow Udayam on Google
Mohammad Ali abbas Sep 11, 2026 7:35 PM కోనసీమGeneral
నరసాపురం నియోజకవర్గo న్యూస్ - Udayam
పీచుపాలెం ప్రభుత్వ పాఠశాలను సందర్శించి, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించాను. భోజనం నాణ్యత, పరిశుభ్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదు. చిన్నారులకు పరిశుభ్రమైన, పోషక విలువలతో కూడిన ఆహారం అందేలా సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని సూచించాను.అనంతరం విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడి, వారి చదువు, అవసరాలు, పాఠశాలలోని సమస్యలను తెలుసుకున్నాను. బొమ్మిడినాయకరే

Comments

G
Loading comments...