వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయంలో నీటిమట్టం రోజురోజుకూ తగ్గుతోంది. గురువారం జలాశయంలో 2 టీఎంసీల సామర్థ్యానికి గాను 1.901 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
1482.50 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి గాను ప్రస్తుతం 1481.67 అడుగులుగా నమోదైంది. కుడి, ఎడమ కాలువలకు నీటిని విడుదల చేయడం లేదని అధికారులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

