వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట్ మండల్ నర్మాల ఎగువ మానేరుకు రూ.500 కోట్ల నిధులు మంజూరు చేసి, ఆధునిక హంగులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి కోరారు.
శుక్రవారం గంభీరావుపేట మండలం నర్మల ఎగువ మానేరును ప్రజా చైతన్య యాత్రలో భాగంగా సందర్శించారు. మానేరులో కూరుకుపోయిన పూడికను తీసి రైతులకు న్యాయం చేయాలన్నారు.
Comments
Loading comments...

