వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కరెంట్ ఉచ్చుకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మృతి చెందిన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అటవీ, విద్యుత్ శాఖల అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
అటవీ భద్రత, అక్రమ విద్యుత్ వినియోగంపై పర్యవేక్షణ లోపాలపై విచారణను వేగవంతం చేశారు. అధికారుల సంజాయిషీ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోబోతున్నారు.
Comments
Loading comments...

