Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

28 మంది BLOలకు షోకాజ్ నోటీసులు

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 9:59 AM కర్నూలుGeneral
28 మంది BLOలకు షోకాజ్ నోటీసులు - Udayam
కర్నూల్ కార్పొరేషన్‌లో 28 మంది బీఎల్‌వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ‘సర్’ ప్రక్రియలో ఫారం 6, 7, 7A, 8లను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో జాప్యం, విధుల పట్ల నిర్లక్ష్యంపై ఈ నోటీసులు ఇచ్చినట్లు సహాయ ఎన్నికల నమోదు అధికారి ఆర్జీవీ కృష్ణ తెలిపారు. 24 గంటల్లోగా వివరణ ఇవ్వాలని, లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Comments

G
Loading comments...