వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. నూకరాజు, సౌజన్య మరణ వాంగ్మూలాలు, ఫోన్ సంభాషణలు, తొలగించిన వాట్సాప్ సందేశాలపై దృష్టిసారించారు.
సెల్ఫోన్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నిందితుడు సాధిక్ ఖాన్ కర్ణాటకకు పారిపోయినట్లు గుర్తించి నాలుగు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. మీనా, సౌజన్య ఆచూకీ ఇంకా లభించలేదు.
Comments
Loading comments...

