వార్తలకు తిరిగి వెళ్లండి
మెదక్ జిల్లాలో ఒక్క ఓటు కూడా వృథా కావొద్దు
కిరణ్ కుమార్ Jun 26, 2026 10:39 AM మెదక్ 9 viewsabout 2 hours ago

మెదక్లో జరిగిన ఎస్.ఐ.ఆర్. సదస్సులో పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, ఓట్ల నమోదు ప్రక్రియలో నాయకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ ఒక్క ఓటు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా చూడాలని ఆమె పిలుపునిచ్చారు.
గ్రామాల్లో ఓట్ల నమోదుపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని, బీఎల్ఓలతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితాను సరిచూసుకోవాలని పార్టీ శ్రేణులను ఆమె ఆదేశించారు.
Comments
Loading comments...