వార్తలకు తిరిగి వెళ్లండి
గాంధీ ఆస్పత్రిలో ఖైదీ మృతి
స్వప్న రెడ్డి Jun 26, 2026 10:59 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago

చర్లపల్లి కారాగారానికి చెందిన అడెల్లు అనే ఖైదీ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న ఆయన, గుండె సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరారు.
చికిత్స పొందుతుండగా కార్డియోజెనిక్ షాక్తో ఆయన మరణించారని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, వీడియో చిత్రీకరణ మధ్య పోస్టుమార్టం నిర్వహించారు.
Comments
Loading comments...