వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’, మహేశ్బాబు హీరోగా ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్న ‘వారణాసి’ సినిమాల్లో బాడీ డబుల్స్ను ఉపయోగించకుండా హీరోలతోనే యాక్షన్ సన్నివేశాలు చేయిస్తున్నట్లు సమాచారం.
యాక్షన్లో రియాలిటీ కోసం ఇద్దరు దర్శకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

