వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు కృష్ణా, గోదావరి జలాల్లో రావాల్సిన వాటాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. జీఆర్ఎంబీ సమావేశంలో రాష్ట్ర ప్రయోజనాల కోసం వాదనలు బలంగా వినిపిస్తామని తెలిపారు.
కేంద్రం ఇబ్బందులు పెట్టినా నీటి వాటాలను సాధించి తీరుతామని చెప్పారు. గత భారాస ప్రభుత్వం నీటి విషయంలో తెలంగాణకు తీవ్ర నష్టం చేసిందని ఆరోపించారు.
Comments
Loading comments...

