Back to feed
మహిళలను అవమానిస్తే రాజకీయ భవిష్యత్తు ఉండదు: మంత్రి ఆనం
Vikram Jun 18, 2026 10:06 AM ప్రకాశం 2 viewsabout 3 hours ago

మహిళలను వైసీపీ నేతలు కించపరచడం బాధాకరమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హెచ్చరించారు. మహిళలను గౌరవించని ఏ రాజకీయ పార్టీకి మనుగడ ఉండదని, వారి పట్ల అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్ను నిర్మిస్తోందని ఆయన తెలిపారు. ఆలయాల పునర్నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తూనే, కూటమి పాలనలో అన్ని మతాల వారికి సమాన అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి ఆనం స్పష్టం చేశారు.
Comments
Loading comments...



