వార్తలకు తిరిగి వెళ్లండి

బాసరలో గోదావరి నదిలో బోటింగ్కు ఇప్పటికీ అనుమతి లేకపోవడంతో భక్తులు, పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. గత ఏడాది జరిగిన ప్రమాదం తర్వాత బోట్ల నిర్వహణను నిలిపివేశారు.
బోటింగ్కు నిబంధనలు రూపొందిస్తామని అధికారులు తెలిపినా ఇప్పటివరకు నిర్ణయం వెలువడలేదు. అవసరమైన విధివిధానాలు ఖరారు చేసి బోటింగ్ను పునఃప్రారంభించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...
