Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమిషాంబ దేవికి గాజులతో ప్రత్యేక అలంకరణ

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 6:49 PM నంద్యాలGeneral
నిమిషాంబ దేవికి గాజులతో ప్రత్యేక అలంకరణ - Udayam
నంద్యాల పార్క్ రోడ్డులోని శ్రీ నిమిషాంబ దేవి ఆలయంలో రేపు అమ్మవారికి గాజులతో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 7 గంటలకు వడి బియ్యం, కుంకుమార్చన, పల్లకిసేవ, మహా మంగళహారతి నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అనంతరం డిప్పు పద్ధతిలో ఎంపిక చేసి భక్తులకు పట్టు చీర బహుకరించనున్నారు.

Comments

G
Loading comments...