వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ జి మండలం నందన్-భామ్ని రోడ్డు గుంతలతో ప్రయాణికులు ఇబ్బంది పడుతుండటంతో, సర్పంచ్ కూన హేమలత మహేష్ తాత్కాలిక మరమ్మత్తులు చేయించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ సతీష్, కూన రవికుమార్, వెంకట్రావ్ పటేల్, జాదవ్ రమేష్, సాయన్న, రామకృష్ణ, రాథోడ్ రవి తదితరులు పాల్గొన్నారు. సహకరించిన రోడ్డు గుత్తేదారుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

