Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు

Follow Udayam on Google
dasari naveen kumar Aug 12, 2026 1:54 PM వికారాబాద్General
నకిలీ డీఏపీ కలకలం.. ఆందోళనలో రైతులు - Udayam
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో నకిలీ డీఏపీ ఎరువును రైతులు పట్టుకున్నారు. వాటిని వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. దీంతో నకిలీ డీఏపీ ఎరువును వరంగల్ లోని FCO ల్యాబ్ కు తరలించారు. ఈ నేపథ్యంలో ల్యాబ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో వెలువడే ఫ్లైయాష్, ఉప్పు ద్రావణంతో ఈ నకిలీ డీఏపీ ఎరువును తయారు చేస్తున్నట్లు FCO గుర్తించింది.

Comments

G
Loading comments...