వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్జెబి కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు.
అధికారులు నిర్లక్ష్య వైఖరి వీడి పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేనియెడల ఆందోళన తీవ్రతరం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
Comments
Loading comments...

