Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నియోజకవర్గంలో 45లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రసాద్ కుమార్.

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 13, 2026 10:31 PM వికారాబాద్General
నియోజకవర్గంలో 45లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రసాద్ కుమార్. - Udayam
ధారూర్ మండలం కుక్కింద గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని, ఔసుపల్లిలో రూ.20లక్షలతో ఏర్పాటు చేసిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన గ్రామ సభలలో ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విద్య,వైద్య రంగాలు, సంక్షేమ పథకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...