Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలి

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 02, 2026 2:24 PM విశాఖపట్నంGeneral
నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలి - Udayam
విశాఖ పెంచిన నిత్యావసర వస్తువులు ధరలను వెంటనే తగ్గించాలని మార్కెట్లో ధరలు చుక్కలు చూపిస్తున్నాయని వెంటనే ధరలు అదుపు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు మాట్లాడుతూ సామాన్య మధ్యతరగతి ప్రజలు నిత్యవసర వస్తువుల ధరలను చూసి తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని అన్నారు.

Comments

G
Loading comments...