వార్తలకు తిరిగి వెళ్లండి

నిత్యావసరాల ధరల పెరుగుదలతో సామాన్యుడిపై తీవ్ర భారం పడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జంగాల అజయ్కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలను అరికట్టి ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
ధరల పెంపును నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ చేపడుతున్న ఆందోళనలను ప్రజలు విజయవంతం చేయాలని గుంటూరులో పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

