Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఐఎన్‌ఏఈ ఫెలోలుగా ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్లు

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 10, 2026 6:56 PM హన్మకొండ General
ఐఎన్‌ఏఈ ఫెలోలుగా ఎన్ఐటీ వరంగల్ ప్రొఫెసర్లు - Udayam
ఎన్ఐటీ వరంగల్‌కు చెందిన ప్రొఫెసర్లు పి. హరి కృష్ణ, పట్నాయకుని వెంకట సురేష్ ఇండియన్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజినీరింగ్ (INAE)లో సీనియర్ కేటగిరీ కింద సభ్యులుగా ఎంపికయ్యారు. ఇంజినీరింగ్ రంగంలో వారి విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం దక్కడంపై ఎన్ఐటీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి.

Comments

G
Loading comments...