వార్తలకు తిరిగి వెళ్లండి

భీంపూర్ మండలంలోని సీడం సుజాతకు సీఎంఆర్ఎఫ్ చెక్కును సర్పంచ్ జాదవ్ రవీందర్, నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ అండగా నిలుస్తోందన్నారు. అర్హులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మడవి లింబాజీ, సీడం పురుషోత్తం, పాండురంగ్, అశోక్, రాథోడ్ దినేష్, మడవి దత్తు, సీడం మారోతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

