వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో జియంఆర్ సేవా సమితి ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్, గ్రూప్స్ తదితర ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడుతున్న యువతీ యువకుల ఉచిత శిక్షణ శిబిరాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు అండగా నిలిచి, వారికి ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో అవసరమైన మార్గదర్శకత్వం, శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ఉచిత కోచ్ గో సెంటర్ను ప్రారంభించామన్నారు.
Comments
Loading comments...

