వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నిరసనలు ఆందోళనల సమయంలో ప్రతి పోలీసు సిబ్బంది సంయమనంతో వ్యవహరిస్తూ శాంతిభద్రతలను పరిరక్షించాలని ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.
శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి బందోబస్తు విధుల నిర్వహణపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

