Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలి

Follow Udayam on Google
Mohammad Aug 31, 2026 4:09 PM అనంతపురంGeneral
నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలి - Udayam
అనంతపురం జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను అధికారులు నాణ్యతతో, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ సి.విష్ణు చరణ్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన పిజిఆర్ఎస్ కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ క్లినిక్ 255, నాన్ రెవెన్యూ 231 కలిపి మొత్తం 486 అర్జీలు వచ్చాయన్నారు.

Comments

G
Loading comments...