వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటర్ల జాబితా సమగ్ర పునః పరిశీలనతో అర్హులైన వారెవరికీ నష్టం కలగకుండా చూసుకుంటున్నామని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుశీల్ కుమార్ రావు పేర్కొన్నారు.
పట్టణంలోని ఆదర్శనగర్ 259, 256 పోలింగ్ స్టేషన్ లలో నోటీసులు అందిన వారందరూ నిర్దేశిత తేదీల్లోపు ఆధారిత వాస్తవ దృవీకరణ పత్రాలను సమర్పించాలని కోరారు. ఇందులో బిఎల్ఓ లు పల్లి కొండ రాజు, సత్యనారాయణ, మహమ్మద్ ఇంతియాజ్ తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

